YSR రైతు భరోసా – PM కిసాన్ ₹4,000 రైతుల ఖాతాలో పడుతున్నాయ్.. వెంటనే తీసుకోండి

ysr రైతు భరోసా - PM కిసాన్

YSR రైతు భరోసా – PM కిసాన్ డబ్బులను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 7వ తేదీన దీపావళి కానుకగా రైతుల ఖాతాలోకి విడుదల చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగిన రైతులందరికీ సిఎం జగన్ మోహన్ రెడ్డి నేరుగా ఖాతాలో జమ చేస్తున్నారు. ఈ YSR రైతు భరోసా – PM కిసాన్ పథకం లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 53.53 లక్షల మంది రైతులకు గాను ₹4,000 … Read more

YSR Rythu Bharosa డబ్బులు ₹4,000 ఈ లిస్టు లో పేరు ఉన్న వారికే రేపు ఖాతాలో జమ

YSR Rythu Bharosa

ఆంధ్రప్రదేశ్ రైతులకు సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా YSR RYTHU BHAROSA నిధులను విడుదల చేయనున్నారు. నవంబర్ 7వ తేదీన సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా YSR Rythu Bharosa – PM KISAN నిధులను రైతుల ఖాతాలలోకి కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఈ భారీ బహిరంగ సభ కార్యక్రమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి … Read more

YSR రైతు భరోసా పథకం 2023: ఆర్థిక సహాయంతో రైతులకు సాధికారత

ysr రైతు భరోసా

వైఎస్ఆర్ రైతు భరోసా పథకం పరిచయం YSR రైతు భరోసా పథకం అనేది డైనమిక్ ముఖ్యమంత్రి Y.S.జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన రైతు మద్దతు మరియు సాధికారత కార్యక్రమం. ఈ సమగ్ర పథకం రైతులకు ఆర్థిక సహాయం మరియు ఇతర ప్రయోజనాలను అందించడం, వారి సామాజిక-ఆర్థిక శ్రేయస్సు మరియు అభ్యున్నతికి భరోసా కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. అర్హత ప్రమాణం: YSR రైతు భరోసా పథకం యొక్క ప్రయోజనాలను పొందేందుకు, రైతులు కొన్ని … Read more

Verified by MonsterInsights