PM కిసాన్ సమ్మన్ నిధి యోజన 14 విడత నిధులు నేడే రైతుల ఖాతాలోకి ₹4,000 మరియు ₹2,000 జమ

pm kisan రైతులకు పీఎం కిసాన్

పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన 14వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం జూలై 27 తేదీన రైతుల ఖాతాలోకి విడుదల చేస్తుంది. దీనికి సంబంధించిన తేదీని అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద రైతులకు 2000 రూపాయలు మరియు కొంతమందికి 4000 రూపాయలు జమ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులు కోసం తీసుకువచ్చిన పథకాలలో ఈ PM కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకం చాలా ప్రాముఖ్యమైనది. ఈ పథకం … Read more

Verified by MonsterInsights