YSR రైతు భరోసా – PM కిసాన్ ₹4,000 రైతుల ఖాతాలో పడుతున్నాయ్.. వెంటనే తీసుకోండి

ysr రైతు భరోసా - PM కిసాన్

YSR రైతు భరోసా – PM కిసాన్ డబ్బులను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 7వ తేదీన దీపావళి కానుకగా రైతుల ఖాతాలోకి విడుదల చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగిన రైతులందరికీ సిఎం జగన్ మోహన్ రెడ్డి నేరుగా ఖాతాలో జమ చేస్తున్నారు. ఈ YSR రైతు భరోసా – PM కిసాన్ పథకం లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 53.53 లక్షల మంది రైతులకు గాను ₹4,000 … Read more

YSR Rythu Bharosa డబ్బులు ₹4,000 ఈ లిస్టు లో పేరు ఉన్న వారికే రేపు ఖాతాలో జమ

YSR Rythu Bharosa

ఆంధ్రప్రదేశ్ రైతులకు సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా YSR RYTHU BHAROSA నిధులను విడుదల చేయనున్నారు. నవంబర్ 7వ తేదీన సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా YSR Rythu Bharosa – PM KISAN నిధులను రైతుల ఖాతాలలోకి కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఈ భారీ బహిరంగ సభ కార్యక్రమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి … Read more

PM-Kisan రైతుల ఖాతాలోకి ₹10,000+2,000 రేపటి నుండి జమ చేయనున్న మోడి

PM-KISAN

ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన (PM-Kisan) ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏట ₹6,000 రూపాయలను జమ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు విడతల్లో ఈ నిధులను రైతుల ఖాతాలలోకి నేరుగా జమ చేస్తుంది. ఒక్కో విడతలో ₹2000 రూపాయల చొప్పున అర్హత కలిగిన ప్రతి రైతుకి అందిస్తుంది. ఈ ₹6000 రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఖాతాలోకి నేరుగా విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మోడీ సర్కార్ రైతుల … Read more

Verified by MonsterInsights