అమ్మ ఒడి పథకానికి సంబంధించిన ₹13000 మీ ఖాతాలో ఇంకా పడకపోతే వెంటనే ఈ విధంగా చేయండి

అమ్మ ఒడి 2023

అమ్మ ఒడి పథకానికి సంబంధించిన నాలుగవ విడత నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూన్ 28వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా కురూపం లో విడుదల చేశారు. ఈ పథకానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి దాదాపు 44 లక్షల మందికి పైగా తల్లుల ఖాతాలోకి నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న అమ్మ ఒడి పథకం కింద ఇచ్చే ₹15,000 రూపాయలలో ₹2000 రూపాయలను స్కూల్ మెయింటెనెన్స్ … Read more

Verified by MonsterInsights